రాయికల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

Published: Monday July 18, 2022

రాయికల్, జులై 17 (ప్రజాపాలన ప్రతినిధి):
రాయికల్ ప్రెస్ క్లబ్ నూతనకార్యవర్గాన్ని ఆదివారంనాడు ఎన్నుకున్నారు.
నూతనఅధ్యక్షునిగా గుర్రాలవేణుగోపాల్, ఉపాధ్యక్షుడిగా ద్యావన్ పల్లిసురేష్, ప్రధాన కార్యదర్శిగా ఎండీ. ముజాఫర్, కోశాధికారిగా నాగమల్ల శ్రీకర్, గౌరవాధ్యక్షుడిగా సింగిడిశంకర్,
సహకార్యదర్శిగా మచ్చ శేఖర్, కార్యవర్గ సభ్యులుగా వాసరి రవి, ఎనుగంటిరవి,పటేల్ నరేందర్, బొంగోని శ్రీనివాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.