బిజేపి విజయ సంకల్ప సభకు బయలు దేరిన కోరుట్ల బీజేపీ నాయకులు
కోరుట్ల, జూలై 03 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భాగ్యనగరం పరేడ్ గ్రౌండ్లో జరగనున్న భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప సభకు బిజేపీ, బిజేయైఎం నాయకులు, కార్యకర్తలు,
అభిమానులు అధిక సంఖ్యలో బయలుదేరారు. ఈ సభకు జిల్లా కార్యవర్గ సభ్యులు సుధావెని మహేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి పోతుగంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు భింగి వెంకటేష్,
సొరుపాక రమేష్ గుద్దెటి రాజేందర్ బిజేయైఎం జిల్లా కార్యదర్శి సాదిగే మహేష్, పట్టణ అధ్యక్షులు
టాకూరు ప్రవీణ్ సింగ్ బీజేపీ కార్యదర్శులు మ్యాదరి రాజేష్,ఎర్ర రాజేందర్,ఎల్లాల నారాయణ రెడ్డి,నల్ల రాజేందర్,మైనార్టీ నాయకులు వాజిధ్, అక్మల్, పట్టణ ప్రధాన కార్యదర్శి చెట్లపెళ్లి సాగర్,బీజేపీ సీనియర్ నాయకులు ఐటి సెల్ ఇట్యల నవీన్, సోరుపాక సంపత్, సోరుపాక రవి,పతి సురేష్,ఓం ప్రకాష్, ఉపాధ్యక్షులు కసుల వంశీ రాగoశేట్టి సాయి కృష్ణ,కార్యదర్శులు ఓటారికారి నవీన్, వెంకట సాయి, పెండెం శేకర్, మణికంఠ,బీజేపీ నాయకులు తరలి వెళ్ళారు.
Share this on your social network: