ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 5 ప్రజాపాలన ప్రతినిధి *బాబు జగ్జీవన్ రావు గారికి నివలర్పించిన సర్

Published: Thursday April 06, 2023
బుధవారం రోజున ఆరుట్ల గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రావు జయంతి  పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా తన పరిపాలన దక్షతతో ఆకండ భారతావనికి విశేష సేవలందించిన మాజీ ఉప ప్రధాని, గొప్ప రాజనీతిజ్ఞడు బాబు జగ్జీవాన్ రావు  అని, వారి సేవలు దేశం ఎప్పటికీ మర్చిపొదని ఆ మహాయోడుడికి ఇవే నమసుమాంజలి అని నివాలర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎన్నిదుల స్వప్న సురేష్, పంబల శివ కుమార్, మానూపాటి వెంకటేష్, కొండూరు మల్లేశ్, నూకం మమత మల్లేశ్,  పిఎసిఎస్ డైరెక్టర్ కొంగర జనార్దన్ రెడ్డి, మాజీ సర్పంచ్ అనంగల్ల యాదయ్య, గుడ్డిమల్ల చంద్రయ్య, సాతిరి ఎల్లేష్, కంబలపల్లీ భాస్కర్, సుంకరి ప్రవీణ్, మేగవత్ లక్ష్మణ్ నాయక్, సాతీరి శంకరయ్య, అంతటి కృష్ణ, జోగు శేఖర్, ఎన్నిదుల మహేష్  తదితరులు పాల్గొన్నారు.