**పి అర్ టీ యూ నూతన కలెండర్ ఆవిష్కరణ*
Published: Tuesday January 10, 2023
చేవెళ్ల జనవరి 09, (ప్రజాపాలన):-
పి అర్ టీ యూ నూతన కలెండర్ ను సోమవారం చేవెళ్ల మండల కేంద్రంలో పి అర్ఆ టీ యూ మండల అధ్యక్షులు విష్కరించారు.
పి అర్ టీ యూ మండల
అధ్యక్షులు మాట్లాడుతూ నూతన సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలని అదేవిధంగా పి అర్ టీ యూ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సత్యయ్య గౌడ్ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ ,ఎంఈఓ అక్బర్, కళాశాల ప్రిన్సిపాల్ టేనావతి నరసింహారెడ్డి దయానంద్, నరేందర్ మరియు కళాశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: