ఏ ఐ సి సి అధ్యక్షులు రాహుల్ గాంధీ కి అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ. తక్షణ రాహుల్ కి క్

Published: Tuesday February 15, 2022
పాలేరు పిబ్రవరి 14 ప్రజాపాలన ప్రతినిధి : ఈరోజు తెలంగాణ పి సి సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ సియల్ పి లీడర్ మల్లు భట్టివిక్రమార్క, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్, పిలుపు మేరకు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని నేలకొండపల్లి మండలం కేంద్రంలో మాజీ ఏ ఐ సి సి అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి మీద అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ర్యాలీ నిర్వహించి అనంతరం నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో ఏ ఎస్ ఐ  కోడేత్రాచు, కి అస్సాం ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకోవాలి అని నేలకొండపల్లి మండలం కాంగ్రెస్ కమిటీ పిర్యాదు. చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ సేవాదళ్ కన్వీనర్ బచ్చలికూరి నాగరాజు, కోరట్లగూడెం యంపిటిసీ రేగూరి వాసవి, ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు భూక్య చిన్న నాయక్, మాధార్, నేలకొండపల్లి మండల యువజన కాంగ్రెస్ నాయకులు యడవల్లి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.