కూరగాయలు పంపిణీ

Published: Wednesday May 12, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రంలోని ఆటో డ్రైవర్లకు కరోనా వల్ల ప్రయాణికులు బయటికి వెళ్లక వ్యాపారం నడవక కుటుంబ పోషణ ఇబ్బంది ఎదురుకుంటున్న ఆటో డ్రైవర్లు 25 మందికి గొలుసులు నర్సింహ సౌజన్యంతో కూరగాయలు స్థానిక ఎంపిపి నూతి రమేష్ రాజు చేతుల మీదుగా సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అయిటిపాముల సత్యనారాయణ, సాయిని యాదగిరి, దుబ్బ దానయ్య, పోలేపాక సత్యనారాయణ, స్వామి, కొండూరు పాండు తదితరులు పాల్గొన్నారు.