ఖర్గే ఘన విజయం పట్ల సీఎల్పీ నేత భట్టి హర్షంనియోజవర్గ కాం

Published: Thursday October 20, 2022
కాంగ్రెస్ర్ పార్టీ నాయకులను ఆనందోత్సవం మధిర అక్టోబర్ 19 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ నాయకులు నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోఅఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో  రాజ్యసభ సభ్యులు గౌ "శ్రీ. మల్లికార్జున్ ఖర్గే  ఘన విజయం సాధించడం పట్ల సిఎల్పీ నేత భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు అనంతరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఎన్నిక కావడం పట్ల హర్ష వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు ఆనందోత్సవాలు సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతరం ఈ సందర్భంగా సిఎల్పీ బట్టి విక్రమార్క నందిని మండలాధ్యక్షుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఆపార అనుభవం, పరిపాలన దక్షిత కలిగిన ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా మరింత బలపడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లో  మాత్రమే అందరికీ అవకాశాలు వస్తాయి అనే దానికి ఖర్గే అధ్యక్ష విజయమే నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే అత్యంత ప్రజాస్వామ్యం ఉంటుంది అనడానికి ఈ ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాయకులు. పాల్గొన్నారు