తాసిల్దార్ కు అభినందనలు తెలిపిన మండల కాంగ్రెస్ నాయకులు
Published: Tuesday August 17, 2021
మధిర, ఆగస్టు 16, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ జిల్లాలో ఉత్తమ తాసిల్దార్ గా 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న మదిర తాసిల్దార్ దొడ్డా రపు సైదులు ను సోమవారం మండల కాంగ్రెస్ నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు బాలరాజు నాయకులు కర్నాటి రామారావు, సైడెల్లిపురం సర్పంచ్ చిట్టి బాబు, సేవాదళ్ అధ్యక్షులు ఆదూరి శ్రీనివాస్, ఆదిమూలం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు
Share this on your social network: