బడుగు బలహీన వర్గాల అభివృద్దె టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం

Published: Friday September 23, 2022

నూతన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య*. చేవెళ్ల, సెప్టెంబర్ 22 ( ప్రజా పాలన), టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే టిఆర్ఎస్ పార్టీని రానున్న రోజుల్లో అధికారంలోకి తీసుకొస్తాయని చెవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు చేవెళ్ల మండల పరిధిలోని గొల్లగూడ ,దేవుని ఎర్రవల్లి, ఇబ