మండలంలో పర్యటించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు..

Published: Saturday October 08, 2022
 తల్లాడ, అక్టోబర్ 7 (ప్రజా పాలన న్యూస్):
తల్లాడ మండలంలో రెడ్డిగూడెం, కొత్త వెంకటగిరిలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ జై హేమంత్ కుమార్,  డా. రవి కుమార్,  శాస్త్రవేత్త డా. టి.కిరణ్ బాబు, వ్యవసాయ అధికారి ఎండి తాజుద్దీన్, ఉద్యానశాఖ అధికారి మీనాక్షి శుక్రవారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మిరప, పత్తి, వరి పంటలను పరిశీలించి రైతులకు తగు సూచనలు చేశారు.
 ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు నాగుల్ మీరా, గురుమూర్తి, రైతులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area