రైతు క్లస్టర్ భవనాలను ప్రారంభించిన - మంత్రి,జడ్పీ చైర్ పర్సన్,ఎమ్మెల్యే

Published: Saturday February 20, 2021

బీరుపూర్, ఫిబ్రవరి 18  (ప్రజాపాలన): బీరుపూర్ మండలంలోని బీరుపూర్ కండ్లపల్లిలో రైతు వేదిక క్లస్టర్ భవనాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రారభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జి. రవి జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ ఎంపీపీ మసర్తి రమేష్ జడ్పీటిసి పాత పద్మారమేష్ వైస్ ఎంపీపీ బలుమురి లక్ష్మణ్ రావు సర్పంచులు ఘర్షకుర్తి శిల్పరమేష్ రిక్కల ప్రభాకర్ నల్ల మహిపాల్ రెడ్డి పర్వతం రమేష్ బోడ స్వప్న ఎలుగందుల లక్ష్మీ బందెల మరియా చిక్రం సుగుణ చిక్రం రవీందర్ సుంచు శారద ముప్పాల రాంచందర్ రావు జిల్లా రైతు సమన్వయ కమిటీ మెంబెర్ కోలుముల రమణ ఈఈ అబ్దుల్ రహీం ఏఈ రాజమల్లయ్య ఏఓ అనూష వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు  నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.