మెరుగు నరేష్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు నాయకులు

Published: Tuesday September 21, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 20, ప్రజాపాలన ప్రతినిధి : కీసరగుట్టలోని శ్రీ శ్రీ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ట్రస్ట్ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని, నూతన కమిటీ సభ్యులు మెరుగు నరేష్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలియజేసిన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు బచ్చ రాజు, కొల్తూరు మహేష్, కౌడే పోచయ్య, మద్ది యుగేందర్ రెడ్డి, ఎన్.మధుసూదన్ రెడ్డి, నాయకులు పప్పుల అంజిరెడ్డి, కుర్ర శ్రీకాంత్ గౌడ్, లేతకుల రఘుపతి రెడ్డి, వీరమల్ల సత్యనారాయణ, టి. శ్రీధర్ రెడ్డి, బొడిగే కృష్ణా గౌడ్ తదితరులు.