భూగర్భ డ్రైనేజీ ప్రారంభించిన సర్పంచ్ నాగరాజు

Published: Saturday January 29, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 28 ప్రజాపాలన ప్రతినిధి : రంగరెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం పరిధిలో శుక్ర వారంరోజు చిత్తాపురం గ్రామంలో జి పి నిధులు నుండి  5 లక్షల రూపాయలు భూగర్భ డ్రైనేజ్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ బొడ్డు నాగరాజు ఉప సర్పంచ్ రేణుక రవి వార్డు సభ్యులు శ్రీనివాస్ విజయశ్రీ శర్మ, చంద్రయ్య, ధనలక్ష్మి, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, ఏర్పుల చంద్రయ్య, స్కూల్ చైర్మన్ కృష్ణ, మల్లేష్, రమేష్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.