భూగర్భ డ్రైనేజీ ప్రారంభించిన సర్పంచ్ నాగరాజు
Published: Saturday January 29, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 28 ప్రజాపాలన ప్రతినిధి : రంగరెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం పరిధిలో శుక్ర వారంరోజు చిత్తాపురం గ్రామంలో జి పి నిధులు నుండి 5 లక్షల రూపాయలు భూగర్భ డ్రైనేజ్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ బొడ్డు నాగరాజు ఉప సర్పంచ్ రేణుక రవి వార్డు సభ్యులు శ్రీనివాస్ విజయశ్రీ శర్మ, చంద్రయ్య, ధనలక్ష్మి, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, ఏర్పుల చంద్రయ్య, స్కూల్ చైర్మన్ కృష్ణ, మల్లేష్, రమేష్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: