ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 14 ప్రజాపాలన ప్రతినిధి *కర్ణ గూడ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారం

Published: Monday January 16, 2023

ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని  కర్ణ కూడా గ్రామంలో ఇబ్రహీంపట్నం కౌన్సిలర్ నల్లబోలు మమత శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన  ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సంక్రాంతి భోగి సందర్భంగా  క్రీడలు నిర్వహించడం జరిగింది ఈ క్రీడలు  వ్యవసాయ సహకార సంఘం మాజీ చైర్మన్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ కపిల్ 2023 సెన్సన్ టు క్రికెట్ ప్రీమియర్ లీగ్   కర్ణ గూడ గ్రామంలో    బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా  ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు క్రికెట్ కబడ్డీ వాలీబాల్ లాంటి క్రీడలు ఎంతో తోడ్పాటు ఇస్తాయని మానసికంగా శారీరకంగా ఫిట్నెస్ను పెంచే అవకాశాలు ఉంటాయని ప్రతి ఒక్కరు క్రీడల్లో పాల్గొని ఈ మూడు రోజులు  జరిగే కార్యక్రమంలో పాల్గొని విజేతలుగా గుర్తింపు పొందాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం కౌన్సిలర్ నల్లగోలు మమత శ్రీనివాస్ రెడ్డి, వంగేటి  తిరుమలేష్ రెడ్డి, పడాల లక్ష్మయ్య గౌడ్, గ్యారంగుల సత్యనారాయణ, ఎంపల్ల రవీందర్ రెడ్డి,  టీం ఆర్గనైజర్ ఎంపల మైపాల్ రెడ్డి, కెప్టెన్ నల్లబోలు శ్రీనివాస్ రెడ్డి, బి మహేష్, కొత్వాలు శ్రావణ్ రెడ్డి, ఎంపల్ల శ్రీనాథ్ రెడ్డి, యువకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు,