ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 9ప్రజాపాలన ప్రతినిధి **జన్మ దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు **

Published: Friday March 10, 2023

ఉమర్ఖాన్ గూడ లో గిరి సాంఘి(మాజీ రాజ్యసభ సభ్యులు) 67వ, జన్మదినం సందర్భంగా వారిని వారి  స్వగృహంలో కలిసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన  అనంతరం వారిని గజ మాలతో సన్మానించి, పుష్పాఅభిషేకం చేసిన లయన్ కేవి. రమేష్ రాజు మరియు రాజు గుప్తా . ఈ కార్యక్రమంలో టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ , శేఖర్ గుప్తా , బద్రీనాథ్ గుప్తా వివిధ మండలాల వైశ్య ప్రతినిధులు పాల్గొన్నారు.