బిజెపి ఎన్నికల ప్రచారం

Published: Tuesday March 02, 2021
మధిర, మార్చి1, ప్రజాపాలన ప్రతినిధి: ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సందర్భంగా ఎర్రుపాలెం బిజెపి పార్టీ మండల అధ్యక్షులు కార్యకర్తలతో కలిసి మీనవోలు గ్రామంలో ఓటర్ క్యాంపెయిన్ చేస్తూ ఓటర్లను బిజెపి పార్టీ అభ్యర్థి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు మండలంలోని పలు గ్రామాల్లో ఓటర్ క్యాంపెయిన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ ప్రెసిడెంట్ ముక్కపాటి శ్రీనివాసరావు మండల జిల్లా కిసాన్మోర్చా కార్యదర్శి పుపాళ్లా చంద్రమౌళి బీసీ సెల్ మండల పార్టీ అధ్యక్షుడు పురం నాగేశ్వరరావు మీనవోలు గ్రామ అధ్యక్షుడు పురం గోపాలరావు మండల ఉపాధ్యక్షుడు నేరెళ్ల ఈశ్వరరావు గౌరవ అధ్యక్షులు వేము ఏడుకొండలు పసుపులేటి కృష్ణ బొగ్గుల సుధాకర్ రావు కాశీ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు