ప్రపంచ దివ్యాంగుల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ కార్పొరే
Published: Thursday December 08, 2022
మేడిపల్లి, డిసెంబర్ 7 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గణేష్ నగర్ కాలనీలోని చైల్డ్ గైడెన్స్ సెంటర్లో ప్రపంచ దివ్యాంగుల వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కార్పొరేటర్ కొల్తూరి మహేష్ పాల్గొన్నారు. చైల్డ్ గైడెన్స్ సెంటర్లో చిన్నారులు తయారుచేసిన క్రాఫ్ ఉత్పత్తులకు సంబంధించిన స్టైల్ లను నిర్వాహకులతో కలిసి సందర్శించారు.
Share this on your social network: