వాహనాలను తనిఖీ చేస్తున్న వెల్గటూర్ పోలీస్

Published: Friday November 26, 2021

వెల్గటూర్, నవంబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి): వెల్గటూర్ మండలం కప్ప రావు పేట వద్ద గురువారం రోజు వాహనాలను తనిఖీ చేసిన వెల్గటూర్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ శ్రీను పటేల్, కమలాకర్ లు ప్రతి వాహనాన్ని ఆపి వాహనాల పేపర్స్ ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ రోడ్ టాక్సీ సంబంధించిన గా పరిశీలించి సరైన పత్రాలు లేని వారికి నిబంధనల ప్రకారం విధించారు. త్రిబుల్ రైడింగ్ హెల్మెట్ లేని వారిని కూడా మరియు డ్రంక్ యండ్ డ్రైవ్ తనిఖీ చేశారు.