మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి బయలుదేరిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Saturday October 08, 2022
మేడిపల్లి, అక్టోబర్ 7 (ప్రజాపాలన ప్రతినిధి)
 మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేసేందుకు  ఉప్పల్ ఎమ్మెల్యే  బేతి సుభాష్ రెడ్డి తన నివాసం నుండి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు ,ప్రధాన కార్యదర్శిలు , సీనియర్ నాయకులతో కలిసి మునుగోడుకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధనపాల్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, సుడుగు మహేందర్ రెడ్డి, కాసం మహిపాల్ రెడ్డి, డప్పు గిరిబాబు, మేకల ముత్యం రెడ్డి, పల్లె నర్సింగరావు, డాక్టర్ బి.వి చారి, వేముల సంతోష్ రెడ్డి, గిల్బర్ట్ పెద్దాపురం కుమారస్వామి రజక, కొరపాక అంజి, కంచర్ల సోమిరెడ్డి, జెసిబి రాజు, మస్క సుధాకర్, పిట్టల నరేష్, సంపత్ ,నందికంటి శివ , బాబు, దుర్గయ్య, శ్రీధర్ , చంద్రారెడ్డి ,రామకృష్ణ, మల్లారెడ్డి, అశోక్ ,రాజ్ కుమార్, శ్యామ్, సాయికుమార్, మైకేల్, తదితరులు పాల్గొన్నారు.