తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం పదవుల నియామకం

Published: Thursday January 20, 2022
శేరిలింగంపల్లి- ప్రజాపాలన (జనవరి 19) :తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం టిపియుఎస్ రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు మరియు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో వివిధ టిపియుఎస్ పోస్టులను ప్రకటించారు అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పల్లపు చంద్రమౌళి నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర పిఎంపి ఆర్.ఎం.పి విభాగం రాష్ట్ర ఇన్చార్జిగా డాక్టర్ ఎ.రమేష్ ని ప్రభుత్వ విప్ మరియు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ చేతుల మీదుగా నియామక పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బి పి యు ఎస్ రాష్ట్ర కార్మిక శాఖ అధ్యక్షులు గుర్రపు గంగాధర్ ఎడ్యుకేషన్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రో పి వై రమేష్ టి పి యు ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి రామకృష్ణ సెక్రెటరీ జనరల్ విద్యా వెంకట్ మీడియా వింగ్ ఇంఛార్జి ఎర్ర యాకయ్య రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు శ్రావణి రెడ్డి శేరిలింగంపల్లి టిపియుఎస్ అధ్యక్షుడు జంగం సంగమేష్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జంషెడ్ రవి శేర్లింగంపల్లి సెక్రెటరీ జంగం మల్లేష్ రంగారెడ్డి మహిళ ఉపాధ్యక్షురాలు ఉమాదేవి శేర్లింగంపల్లి వైస్ ప్రెసిడెంట్ టెన్నిస్ లక్ష్మణ్ తదితరులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయడం జరిగింది.