మిషన్ భగీరథ పైప్ లైన్ వేగవంతం చేయాలని వేముల స్వాతి అమరేందర్ రెడ్డి
Published: Thursday June 30, 2022
ఇబ్రహీంపట్నం జూన్ తేది 29 ప్రజాపాలన ప్రతినిధి.తుర్కయంజాల్ మున్సిపాలిటీ లోని మునగనూరు గ్రామం 15th వార్డు లోనీ శ్రీ రామానుజనగర్ కాలనీలో ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి సహకారంతో మిషన్ భగీరథ మంచి నీటి పైప్ లైన్ ని ప్రారంభించిన 15th వార్డ్ కౌన్సిలర్
వేముల స్వాతి అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ మునగనూరు గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని మరియు ఈ కార్యక్రమంలో కాలనీ మాజీ అధ్యక్షుడు హరినాయక్ మరియు నర్సింగ్ రావు,నక్క శ్రీనివాస్ గౌడ్,నక్క రమేష్ గౌడ్,శివ కుమార్,సాధు శ్రీను, మసాలా శ్రీను,వెంకట్ సాగర్, లక్ష్మణ్ నాయక్ రేష్మ,సువర్ణ, మంగమ్మ, సంతోష మరియు మహిపాల్, నవీన్,రామస్వామి,నాగరాజు, జగదీష్,వినాయక్,శివ మరియు కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: