ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 16ప్రజాపాలన ప్రతినిధి *సిద్ధం కృష్ణ పార్థ దేహానికి పూలమాలలు వేసి

Published: Monday October 17, 2022
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ( ఎన్ ఆర్ డి)  రంగారెడ్డి జిల్లా నాయకులు యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన సిద్ధం కిృష్ణా నిన్న మద్యాహ్నం స్వర్గస్తులైనారుఆదివారం  రోజున జాతీయ నాయకులు గోరేంకల నర్సింహ్మ  సిద్ధం కిృష్ణా పార్థివ దేహానికి పులమలా వేసి నీవాళ్ళ అర్పించార  జిల్లా నాయకుడిని కోల్పోవడం   వికలాంగుల సంఘానికి తీరని లోటు అని జాతీయ నాయకుల తో పాటు జిల్లా కార్యదర్శి జేర్కోని రాజు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి అరీగే బాషా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అధ్యక్షులు ఆకుల సంజీవ తదితరులు పాల్గొన్నారు.