వీఆర్ఏలకు బియ్యం పంపిణీ చేసిన తాసిల్దార్ కర్ర అనిత
Published: Thursday September 29, 2022
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి
ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని మంచాల మండల్ తహసీల్దార్ కర్ర అనిత విఆర్ ఏ 66 వ రోజులనుండి సమ్మె చేస్తున్నారు వారి కి రెండే నెలలనుండి జీతాలు రావటం లేదు అని దసరా కానుకగా 25కేజిల బియ్యం మరియు నిత్యావసర సరుకులు 20 మంది వి ఆర్ ఏ లకు కానుకగా ఇవ్వడం జరిగింది మరియు మంచాల మండల్ వి ఆర్ ఏ లు తహసీల్దార్ అనిత గారికి కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కారిక్రమములో ఆర్ ఐ శ్వేతా . జిల్లా ప్రధాన కార్యదర్శి యాట భాస్కర్ . ఇబ్రహీంపట్నం డివిజన్ చైర్మన్ బుద్ధి రాజేష్
మంచాల మండల్ అధ్యక్షులు పంది నాగరాజు .మణికంఠ.వెంకటేష్ నాగరాజు . మరియు మంచాల మండల్ వి ఆర్ ఏ లు పాలుగోన్నారు.
మంచాల మండల్ అధ్యక్షులు పంది నాగరాజు .మణికంఠ.వెంకటేష్ నాగరాజు . మరియు మంచాల మండల్ వి ఆర్ ఏ లు పాలుగోన్నారు.
Share this on your social network: