శ్రీ దివ్య షిరిడి సాయిబాబా మందిరము నందు దాతల సహకారంతోసాయి ప్రసాదం అన్నదాన వితరణ
Published: Friday January 07, 2022
మధిర జనవరి 6 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో శ్రీ సాయి సన్నిధి లో గురువారం, పుష్య మాసం శ్రీ దివ్య షిర్డీ సాయిబాబాదేవాలయం మందిరము నందు సాయి ప్రసాదం దాతలు నంబూరు శ్రీహరి, రేణుక, నంబూరు వేణుగోపాల్, శిరీష దొండపాటి రమేష్, నాగమణి, సాయి కిరణ్చలవాది ఝాన్సీ రాణి జ్ఞాపకార్థంచే అన్న ప్రసాదం వితరణ చేసినారు ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ గురువారం నాడు సాయి సన్నిధిలో కుటుంబ సమేతంగా వచ్చి ఈ అన్నదానం కార్యక్రమంలో పాల్గొని పలువురికి అన్నదాన వితరణ చేసి అన్నంపరబ్రహ్మ స్వరూపిణి అన్నదానం చేయడం వల్ల మా కుటుంబంం సాయి కృప ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి గురువారం జరిగే మహా అన్నదాన కార్యక్రమం అనంతరం సాయంత్రం సాయి భక్తి మండలి సాయి భజన కార్యక్రమం జరుగుతుందని విభజనలో భాగంగా పల్లకి సేవ స్వామివారి ఉత్సవం కార్యక్రమం జరుగుతుందని దీన్ని అందరూ పాల్గొని సాయి కృపకు పాత్రులు అవుతారని వారు తెలిపారు అదేే విధంగా సాయి భక్తులు దాతల సహకారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరగడం దాతలకు అభినందనలుు కమిటీ వారు తెలుపుతూ ఓం సాయిరా ఈ కార్యక్రమంం దిగ్విజయ చేసినందుకు భక్తులకు అర్చకులకు సేవా కార్యక్రమాలు ఆలయ కమిటీ వారు అభినందించారు ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ దివ్య షిరిడి సాయిబాబా భక్తులు నంబూరు శ్రీహరి, దొండపాటి రమేష్, సత్యవతి, పబ్బతి నాగేశ్వరరావు, సత్యవతి, భక్తులుచే అన్నదాన వితరణ చేసినారు మరియు కమిటీ సభ్యులు, ఆచార్యులు పా సాయంత్రం పల్లకి సేవ ఉత్సవంం కార్యక్రమలో భజన నిర్వహించేవారు కోటేశ్వరరావు రాజు శ్రీనివాస్ శిరీష నాగేంద్ర శ్రీనివాస్ పుణ్యవతి సాయి భజన మండలి పాల్గొన్నారు
Share this on your social network: