వైయస్ ఆర్ షర్మిల ఆదేశాల మేరకు ఇంటింటి కార్యక్రమం

Published: Wednesday June 30, 2021
పరిగి 29 జూన్ ప్రజాపాలన ప్రతినిధి : వైయస్ ఆర్ షర్మిల ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లాలో (వై ఎస్ ఆర్ టి పి) ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు కోళ్ల యాదయ్య, ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో భాగంగా... పరిగి మండలం మదరం గ్రామంలో వృద్ధురాలు, తన ఆవేదన వ్యక్త పరిచరూ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాకు.. ముగ్గురు కొడుకులు వున్నారు. ఇంటికో ఉద్యోగమన్న. kcr ఒక్క ఉద్యోగం కూడా రాలేదు తెలంగాణ ప్రభుత్వం వస్తే ఇంటికో ఉద్యోగమన్నా కేసీఆర్ వల్ల ఇంట్లో మాత్రం ఉద్యోగాలు వచ్చాయి నిరుద్యోగులు మాత్రం అలాగే ఉండీ పోయారని తెలిపారు. వృద్దులకు పింఛన్లు సరిగ్గా రావడం లేదు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ఇండ్లు భూములు ఉన్నాయి కానీ తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిందేమి లేదు అని రైతులు మహిళలు ఆవేదన వక్తం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు కోళ్ల యాదయ్య మాట్లాడుతూ మంచి రోజులు వచ్చే రోజులు...దగ్గరలో ఉన్నాయని షర్మిలమ్మ మనకు అండగా ఉంటుందని,  నిరుద్యోగులకు మహిళలకు రైతులకు మనోదర్యాన్ని కల్పిస్తూ గ్రామాలలో పర్యటించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడాక్ కమిటీ మెంబర్ నరేందర్ పరిగి మండల అధ్యక్షులు జకబ్ పుడుర్ మండలాధ్యక్షులు యాదగిరి నరేందర్ రెడ్డి బాలరెడ్డి అంజమ్మ సునీత పోచమ్మ వినోద్ మహేష్ బాలు ఆనంతయ్య నగేష్ రాంచెంద్రయ్య శ్రీకాంత్ గ్రామస్థులు తదితరులు.