మండల కాంగ్రెస్ నాయకులు చింత మాలకు మృతి పట్ల శ్రద్ధాంజలి
Published: Friday January 14, 2022
మధిర జనవరి 13 ప్రజాపాలన ప్రతినిధి : మండలం నిదాన పురం గ్రామంనిన్నరాత్రి 8 గంటల సమయంలో మధిర మార్కెట్ మాజీ డైరెక్టర్. కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు నిదానపురం గ్రామవాసి చింతమాల శ్రీనివాసరావు చనిపోయారని తెలియజేయుటకు చింతిస్తున్నాము చింతమాల శ్రీను అంత్యక్రియలు వారి స్వగ్రామం నందు అనగా గురువారం జరుగును చింత మాల శ్రీను చనిపోవడం కాంగ్రెస్ పార్టీ కి తీరనిలోటని వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాస రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చావా వేణు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మిరియాల వెంకటరమణ గుప్తా మాజీ సొసైటీ చైర్మన్ రంగా అప్పారావు మాజీ మార్కెట్ చైర్మన్ రంగా హనుమంతరావు మాజీ మార్కెట్ చైర్మన్ తూమాటి నర్సిరెడ్డి మండల ఎస్సీసెల్ అధ్యక్షులు దా రా బాలరాజు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తూమాటి నవీన్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవి కుమార్ సేవాదళ్ మండల అధ్యక్షులు ఆదూరు శ్రీనివాస్ మండల బిసి సెల్ అధ్యక్షులు చిలువేరు బుచ్చి రామయ్య కిసాన్ సెల్ మండల అధ్యక్షులు దుంప వెంకటేశ్వర్ రెడ్డి St సెల్ అధ్యక్షులు తేజావత్ బాలునాయక్ మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు బొమ్మకంటి హరిబాబు పారుపల్లి విజయ్ కుమార్ పులి బండ్ల చిట్టిబాబు ఎస్ కె జాంగిర్ కోరం పల్లి చంటి ఎస్ కే బాజీ సూర్యదేవర కోటేశ్వర రావు బోడేపూడి గోపీనాథ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మిర్యా శేషగిరిరావు తదితరులు సంతాపం తెలియజేసినారు
Share this on your social network: