ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 11 ప్రజాపాలన ప్రతినిధి *ప్రైవేట్ హాస్టల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా
ఇబ్రహీంపట్నం ప్రవైట్ హష్టల్స్ అసొషియెషన్ అధ్యక్షుడు గా మడుపు వెణుగొపాల్ రావు ఏకగ్రీవంగా ఎన్నిక ఇబ్రహీంపట్నం లొని ప్రవేటు హష్టల్స్ అసోషియేషన్ సమావెషము ఈ రొజు నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా నతన కమిటి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నుతన అద్యక్షలు గా మడుపు వెణుగొపాల్ రావు ను మిగత కార్యవర్గం ను ఎన్నుకున్నరు..ఈ సందర్భంగా వెణుగొపాల్ రావు మాట్లడుతు విద్యార్థులకు ఇతర వృతులలొ ఉన్నవారికి నాణ్యమైన బొజనము ఇతర మౌళిక వసతులు కల్పంచి వారి భవిష్యత్తు బంగారు ఉండె విశయము లొ హష్టల్స్ పాత్ర ని ఎవ్వరూ విస్మరించలెరని అన్నారు.. ప్రభుత్వ అదెశల ప్రకారము నడుచుకొవాటనికి ప్రతి ఒక్కహష్టల్ యజమన్యము కృషి చెయ్యలని సుచించారు..ఈ సందర్బంగా నుతన అద్యక్షలు వెణుగొపాల్ రావు ను పాత అద్యక్షలు శ్రీనివాస్ ను అసోషియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు నుతన కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది,
Share this on your social network: