జాతిపిత మహాత్మా గాంధీ కి ఘనంగా నివాళులర్పించిన డిసిఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు

Published: Monday January 31, 2022
పాలేరు జనవరి 30 ప్రజాపాలన ప్రతినిధి : నేలకొండపల్లి అహింస, సత్యాగ్రహలే ఆయుధాలుగా అఖండ, భారతావనికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ప్రసాదించిన మహనాయకుడు, సమస్త విశ్వానికి శాంతి సందేశం ప్రభోధించిన మన జాతిపిత  మహాత్మాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఖమ్మం డిసిఎంఎస్ డైరెక్టర్ మరియు పైనంపల్లి PACS చైర్మన్ గ్రామ అధ్యక్షులు శ్రీ.డా.నాగుబండి శ్రీనివాసరావు, మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొండ్రు విజయలక్ష్మి తదితరులు పాల్గోన్నారు...