పట్ట బద్రులార ప్రశినించె గొంతుక కొదండరామ్ సార్ ను గెలిపించండి.న్యూడెమెాక్రసీ నెత పి.సతీష్

Published: Friday March 12, 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మార్చి 12 ప్రజాపాలన ప్రతినిధి : ఈ నెల 14న  జరిగె  పట్టబద్రుల ఏలక్షన్ లో ప్రొ!!కొదండరామ్ సార్ గెలుపు కొరుతు ఈ రొజు న్యూడెమెాక్రసీ అద్వర్యం లొపట్టబద్రులను కలిసి ప్రచారం నిర్వహించటం  జరిగింది.ఈ సందర్బంగా పార్టి పట్టణ కార్యదర్శి పెద్దబోయిన సతీష్  మాట్లాడుతు తెలంగాణ ఉద్యమం లో ఉద్యమ నాయకుడిగా సఖల జనులను ఏఖం చెసిన ఉద్యమ నెత ప్రో!!కొదండరామ్ సార్ ను గెలుపించుకొవాలని పట్టబద్రులకు పిలుపునిచ్చారు. కొదండరామ్ గెలుపు KCR కు కనువింపు కలగాలని.దొరల గడ్డిల పాలనకు వ్యతిరేఖంగా ఉద్యమిస్తారు అని అనారు. నిరుద్యొగ సమస్యల ప్తె చట్టసభల్లొ మాట్లాడె సత్త ఉన్న వ్యక్తి అని అనారు.కావున 14 న జరిగె ఏన్నికల్లొ కొదండరామ్ సార్ ని మొదటి ప్రదాన్యత ఓటు వెసి అత్యదిక మేజార్జిటి తో గెలిపించాలని పట్టబద్రులను కొరారు. ఈ ప్రచారంలో పార్టి. ఇప్టూ నాయకులు యం. చంద్రశేఖర్. s.సాయికుమా. వినొద్. నాగరాజు. శివ. ప్రవిన్ తదితరులు పాల్గొనారు.