ప్రముఖ న్యాయవాది దేవరపల్లి సుబ్రహ్మణ్యాన్ని సన్మానించిన స్నేహితులు.

Published: Thursday August 25, 2022
మధిర ఆగస్టు 24 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారంం నాడుమధిర జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో  ఏ జి పిగా నియమితులైన దేవరపల్లి సుబ్రహ్మణ్యాన్ని ఘనంగా సన్మానించిన బాల్య స్నేహితులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్నేహితుడిగా లాయర్ గా మా మిత్రుడు ప్రజల మనిషిగాా సేవా కార్యక్రమంలో ఆయన మిత్రుడు ఉండటంం మా అదృష్టంగా అని ఆయన అనేక పదవుల్లో ఉండాలని కోరుకుంటున్నాం
ఈ కార్యక్రమంలో స్నేహితులు
దోసపాటి విజయ్ కుమార్..
జ్ఞానేశ్వరాచారి, పవన్, వేముల సతీష్, శేషు, అజీం, నాయకర్, రామాంజనేయులు, యాదగిరి మరియు ఆదిమూలం శ్రీను పాల్గొన్నారు.
 
 
 
Attachments area