గండుగలపల్లిలో మాజీమంత్రి తుమ్మలను కలిసిన టిఆర్ఎస్ నాయకులు మధిర నవంబర్ 10 రూరల్ ప్రజాపాలన ప్
Published: Friday November 11, 2022
మాజీ మంత్రి తుమ్మల జన్మ దినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు పుట్టినరోజు సందర్భంగాాతెలపటానికి వెళ్లిన టిఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా వారుు మాట్లాడుతూ వారు రాజకీయంగా 40 సంవత్సరాలుు అనుభవం ఉన్న నాయకులని ఆయన నిండుుు నూరేళ్లు ఆయుష్ తో ఉండాలనిి ఇలాంంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని వారుుు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ టిఆర్ఎస్ నాయకులు మాదల రామారావు, మొండితోక సుధాకర్, చెరుకూరి నాగార్జున, ఎర్రగుంట రమేష్ తదితరులు తుమ్మల స్వగ్రామైన గండుగలపల్లికి వెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అక్కడ నుండి తుమ్మల తో పాటు ర్యాలీగా వాజేడు తుమ్మల ఆత్మీయ సమావేశానికి వెళ్తున్నట్లు వారు తెలిపారు.
Share this on your social network: