తెరాస పార్టీ సభ్యత్వం నమోదు...

Published: Monday February 22, 2021
జగిత్యాల, ఫిబ్రవరి 21 (ప్రజాపాలన): జగిత్యాల పట్టణంలోని 37వ వార్డు కృష్ణానగర్ లో తెరాస పార్టీ జెండాను ఆవిష్కరించి తెరాస పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్పర్సన్ డా.బోగ శ్రావణి ప్రవీణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోగ వెంకటేశ్వర్లు నాగుల కిషన్ గౌడ్ చెని నగేష్ దాసరి సుభాష్ రాపర్తి రవి అడేపు సత్యం ముఖేష్ ఖన్నా పర్వీన సుల్తాన ఎండీ మొహమ్మద్ అజ్జుభాయ్ పెండెం గంగాధర్ సురేందర్ నవీన్ ఆంజనేయులు చారి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.