*ఆకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో* *ఇబ్రహీంపట్నం.మండల యాచారంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్

Published: Tuesday September 27, 2022

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల్లో పాల్గొని అనంతరం  పలు కార్యక్రమాలు   యాచారం మండల పరిషత్ కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మండలానికి చెందిన ఆడబిడ్డలకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి బతుకమ్మ చీరలను అందజేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ సంబరాలను మహిళలందరు పాల్గొనాలని తెలిపారు రాష్ట్ర సంప్రదాయనికి గుర్తించే పండుగాని గుర్తు చేశారు ఇబ్రహీంపట్నం.మండల పరిషత్ కార్యాలయంలో కూడా చీరల పంపిణీలో పాల్గొన్నరు కార్యక్రమంలో  ఎంపిపి కృపేష్,   వైస్ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి,  సర్పంచులు కవిత తిరుమల్ రెడ్డి సామల హంసమ్మ తిరుమల్ రెడ్డి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ సుకన్య,పి.కృపేష్ జడ్పిటిసి జంగమ్మ, తహశీల్దార్ సుచరిత, ఎంపిడిఓ విజయలక్ష్మి, ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు, మండల తెరాస అధ్యక్ష కార్యదర్శులు కర్నాటి రమేష్ గౌడ్, పశ్చ బాషా, వైస్ ఎంపిపి మంచిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఎంపిడిఓ జయ్ రామ్ విజయ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు ఏనుగు భరత్ రెడ్డి, మండల తెరాస అధ్యక్షులు బుగ్గ రాములు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు