నూతన సి ఎస్ ఐ చర్చి నిర్మాణమునకు శంకుస్థాపన చేసిన డోర్నకల్ బిషప్ మధిర నవంబర్ 25 ప్రజాపాలన ప్రత
Published: Saturday November 26, 2022
మధిర మండలం లోని ఆత్కురు గ్రామం లో *సి*. *యస్*ఐ* *చర్చ్ ఆధ్వర్యంలో నూతన దేవాలయం కొరకు శంకుస్థాపన చేయడానికి డోర్నకల్ అధ్యక్ష మండల బిషప్ తండ్రిరైట్రేవడా కె. పద్మారావు తండ్రి మరియు *విజయ పద్మారావు తల్లి విచ్చేసి ప్రార్థన పూర్వకంగా స్థానిక సంఘ కాపరి ఐన రెవ. పి. *సర్జన్ కుమాార్ఏ ఆధ్వర్యంలో నూతన దేవాలయ నిర్మాణం కొరకు శంఖుస్థపన చేశారు. ఈ కార్యక్రమం లో సహకరించిన వారు సెక్రెటరీ కే. జయరాజు, ట్రెజరర్ డి. కృపనందం,
బి. జయప్రకాష్, పి. ఆధాం, యన్. ప్రేమ్ కుమార్, కే. అన్నపూర్ణ, పి. థెరిస్సా, డి. జయమ్మ మరియు యూత్ వారు తమ వంతు సహకారాన్ని అందించారు.
Share this on your social network: