నూతన సి ఎస్ ఐ చర్చి నిర్మాణమునకు శంకుస్థాపన చేసిన డోర్నకల్ బిషప్ మధిర నవంబర్ 25 ప్రజాపాలన ప్రత

Published: Saturday November 26, 2022

 మధిర మండలం లోని ఆత్కురు గ్రామం లో *సి*. *యస్*ఐ* *చర్చ్ ఆధ్వర్యంలో నూతన దేవాలయం కొరకు శంకుస్థాపన చేయడానికి డోర్నకల్ అధ్యక్ష మండల బిషప్ తండ్రిరైట్రేవడా కె. పద్మారావు తండ్రి మరియు *విజయ పద్మారావు తల్లి విచ్చేసి ప్రార్థన పూర్వకంగా స్థానిక సంఘ కాపరి ఐన రెవ. పి. *సర్జన్ కుమాార్ఏ ఆధ్వర్యంలో  నూతన దేవాలయ నిర్మాణం కొరకు శంఖుస్థపన చేశారు. ఈ కార్యక్రమం లో సహకరించిన వారు సెక్రెటరీ కే. జయరాజు, ట్రెజరర్ డి. కృపనందం,

బి. జయప్రకాష్, పి. ఆధాం, యన్. ప్రేమ్ కుమార్, కే. అన్నపూర్ణ, పి. థెరిస్సా, డి. జయమ్మ మరియు యూత్ వారు తమ వంతు సహకారాన్ని అందించారు.