టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా టిఆర్ఎస్ పార్టీ 21 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

Published: Thursday April 28, 2022
మధిర ఏప్రిల్ 27 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాల్టీ పరిధిలోవార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో వాడవాడలా జెండా ఎగురవేసి కార్యక్రమం బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మధిర లోని టిఆర్ఎస్ పార్టీ మండల టౌన్ కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఎగురవేసి స్వీట్స్ పంచారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల పక్షాన అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ రైతు పక్షాన పోరాడే పార్టీ దేశంలోనే ఏ పార్టీ దళిత బందు తీసుకొచ్చి దళితులకు మేలు చేసే టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల పక్షాన కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని వారు తెలిపారు అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో వార్డు సభ్యులతో వాడవాడలా జెండా ఆవిష్కరణ చేసి కేసీఆర్ ప్రభుత్వానికి మేము అండగా ఉన్నామని నేనెప్పుడూ ప్రజల పక్షాన పోరాడే పార్టీ అని వారు తెలిపారు అదేవిధంగా వార్డు కౌన్సిలర్ అనిత కృష్ణ ప్రసాద్ అప్పారావు మాధవి మాధురి కళ్యాణి కిరణ్ లక్ష్మి ఓంకార్ విద్యా లత వెంకట్ రెడ్డి కపిలవాయి జగన్ మోహన్ రావు రాఘవ లక్ష్మి రమేష్ జీవీ రెడ్డి వెంకటేశ్వర రావు చావా వేణు వంకాయలపాటి నాగేశ్వరావు నరేందర్ రెడ్డి భాస్కర్ రెడ్డి నాగరాణి సుధాకర్ మల్లాది వాసు రజిని శ్రీనివాస్ అదేవిధంగా వారివారి వార్డు కౌన్సిలర్లు జెండా ఎగరేసి తెలంగాణ ప్రభుత్వం చేసే అభివృద్ధిలో మేమందరం కెసిఆర్ ప్రభుత్వానికి అండగా ఉంటామని ప్రభుత్వం చేసే పనుల్లో మేము అందరం భాగస్వాములు అవుతారని ప్రజలందరికీ మీరు చేసే కార్యక్రమంలో ముందుంటామని వారు తెలిపారు