అఖిలభారత ఎన్జీవోస్ సంక్షేమ సంఘము వారి ఆర్థిక సహాయం మధిర సెప్టెంబర్16 ప్రజాపాలన ప్రతినిధి శుక
Published: Saturday September 17, 2022
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన మైల నిస్సి హరిణి *మధిర రెస్క్యూ టీం ఆధ్వర్యంలో ప్రారంభించబోతున్న ఆదరణ సేవా ఆశ్రమం కు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు* ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ కొడవటికంటి బాలరాజు మాట్లాడుతూ మధిర రెస్క్యూ టీం స్థాపించి మధిర పట్టణంలో ఎంతోమంది నిరాశ్రయులకు అనాధలకు అభాగ్యులకు ఆహారం అందిస్తూ కరోనా సమయంలో కరోనా తో చనిపోయిన వారికీ ఎంతో మందికి అంత్యక్రియలు నిర్వహించిరు వారి సేవలని గుర్తిచి వారిని ప్రోత్సహించడానికి గాను ఈ సహాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మధిర సేవా సమితి అధ్యక్షులు పల్లపోతు ప్రసాదరావు, నిహాల్ ల్యాబ్ అధినేత అరిగెల శ్రీనివాసరావు, కర్లపూడి వాసు పాల్గొన్నారు
Share this on your social network: