షాబాద్ మండలో కల్యాణలక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య*

Published: Wednesday January 25, 2023
*ప్రజాపాలన షాబాద్ ::=షాబాద్ మండల్ ఎంపీడీవో ఆఫీస్ లో కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ షాబాద్ మండలంలో 21 మందికి 21,2,436 రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి చెక్కులు 12 సీఎంఆర్ఎఫ్ 5,31,500  విలువగల చెక్కులను అందజేశామని అన్నారు ముఖ్యమంత్రి కెసిఆర్  పేద ప్రజలను ఆదుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ   కళ్యాణ్ లక్ష్మీ షాది ముబారక్  సీఎం రిలీఫ్ ఫండ్ ను ప్రవేశపెట్టడం జరిగింది అదేవిదంగా రైతు బందు రైతు భీమా  వితంతు పింఛన్లు ఆసరా పింఛన్లు వికలాంగుల పింఛన్లు ఇలా చెప్పుకుంటూ పోతే పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు*
*ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య ఎంపీపీ కోట్ల ప్రశాంతి మహేందర్ రెడ్డి  ఎమ్మార్వో సైదులు మాజీ ఎంపీపీ జడల లక్ష్మి మార్కెట్ కమిటీ చెర్మన్ నర్సింగ్ రావ్ వైస్ చైర్మన్ మధుర్ మల్లేష్  పిఎసిఎస్ చైర్మన్ చెల్ల శేఖర్ రెడ్డి రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి సీనియర్ నాయకులు మన్మరి పాండురంగరావ్ ఆరిఫ్ సంకెపల్లిగూడ సర్పంచ్ దర్శన్ షాబాద్ మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ రుద్రారం సర్పంచ్ సతీష్ యాస మల్లారెడ్డి సర్దార్నగర్ సర్పంచ్ స్వరూప నర్సింలు మధుసూదన్ రెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు*