గణేష్ నవరాత్రి లో భాగంగా స్వామివారికి అభిషేకాలు
Published: Friday September 17, 2021
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పాలన ప్రతినిధి మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం పూజ కార్యక్రమాలు శ్రీ రామ భక్త భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జి.రవీందర్, ఆర్.శ్రీను, ఎ.చంద్రయ్య, ఆర్.అశోక్, ఆర్.శంకరయ్య యం.క్రిష్ణ, ఎ.బిక్షపతి, ఎ.మహేశ్, యస్.శ్రీనువాసు, యం.రమేశ్, ఎ.బాలకృష్ణ, కె.యాదగిరి, జి.సుదర్శన్, యస్.చంద్రశేఖర్, జి.ప్రవీణ్, కె.రాము, ఎ.వంశీ, యం.ఉపేందర్, ఎ.చరణ్, ఎ.లింగ స్వామి తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: