వ్యవసాయ మార్కెట్ కమిటీ మధిర నందు మెయిన్ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Published: Saturday November 27, 2021
మధిర నవంబర్ 26 ప్రజాపాలన ప్రతినిధి : వ్యవసాయ మార్కెట్ మధిర మెయిన్ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం చేసిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిత్తారు నాగేశ్వరరావు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి కోటా చౌదేర్ రెడ్డి కార్యదర్శి గ్రేడ్-3 భూక్యా లక్ష్మణ రు మరియు సిబ్బంది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లడుతూ ధాన్యం బాగా ఎండబోసి 17 శాతం వచ్చేటట్లు ఉండాలని రైతులకు సూచించారు. అనంతరం కెసిఆర్ ప్రభుత్వం రైతుల పక్షాన పోరాడుతుందనిి ఎప్పుడు అన్ని వర్గాల కలుపుకుంటూ రైతు విషయంలో ధాన్యంం కొనుగోలు చేసి ఇ ఇఅన్ని విషయాలు ఎప్పుడు వెనుక అడుగు చేయలేదని రైతు పొలం రైతు పండించిన ధాన్యాన్ని గింజ ను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు