పోచమ్మ గుడి నిర్మాణం కొరకు విరాళం

Published: Saturday December 11, 2021

కొడిమ్యాల, డిసెంబర్ 12 (ప్రజాపాలన ప్రతినిధి) : కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి గ్రామం రామారావు పేట పోచమ్మ గుడి నిర్మాణం కొరకు పుల్లూరు రాజకుమార్ రావు - సంజీత, వీరి కూతురు కీర్తన మరియు కుమారుడు ప్రుత్వుఖ్ రావు 50116/- రూపాయలను విరాళంగా అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అంబటి తిరుమలేష్, సురభి సాగర్ రావు, గుగ్గిళ్ళ శేఖర్, వడ్లకొండ దశరథం, ఆకునూరి ధర్మరాజు, పల్లె రాంగోపాల్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.