కళా బృందం తో బస్సు ప్రచార యాత్ర
Published: Wednesday January 19, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 18 ప్రజాపాలన ప్రతినిధి : భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు మూడవ రాష్ట్ర మహాసభల సందర్భంగా బస్ జాత మూడు రోజులుగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మంగళవారం రోజు ఆరుట్ల చెన్నారెడ్డి కూడా బండ లేముర్ లోయపల్లి గ్రామాలలో తిరుగుతూ కళాకారులు ఆట పాట మాట లతో రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి గణేష్, ఎం జే వినోద్ కుమార్ బస్ జాత బృందం.
Share this on your social network: