విడి సామానువ వేలం పాట : జిల్లా ఎస్పి ఎం.నారాయణ
Published: Tuesday May 11, 2021
వికారాబాద్, మే 10, ప్రజాపాలన బ్యూరో : జిల్లా ఎస్పి కార్యాలయం నందు విడి సామానుల వేలం పాట నిర్వహించనున్నామని జిల్లా ఎస్పి ఎం.నారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మంగళవారం ఉదయం 11 గంటలకు జిల్లా ఎస్పి ఆధ్వర్యంలో విడి సామానుల వేలం పాట నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విడి సామానులు కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్నటువంటి వారు అందరూ పాల్గానాలని సూచించారు.
Share this on your social network: