విడి సామానువ వేలం పాట : జిల్లా ఎస్పి ఎం.నారాయణ

Published: Tuesday May 11, 2021
వికారాబాద్, మే 10, ప్రజాపాలన బ్యూరో : జిల్లా ఎస్పి కార్యాలయం నందు విడి సామానుల వేలం పాట నిర్వహించనున్నామని జిల్లా ఎస్పి ఎం.నారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మంగళవారం ఉదయం 11 గంటలకు జిల్లా ఎస్పి ఆధ్వర్యంలో విడి సామానుల వేలం పాట నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విడి సామానులు కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్నటువంటి వారు అందరూ  పాల్గానాలని సూచించారు.