మానవతా దృక్పదంతో దళిత, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో ఆర్తిక సహాయం ప్రజాపాలన కొడంగల్

Published: Tuesday July 12, 2022

ప్రతినిధి జూలై11: తుంకుమెట్లలో తల్లి చనిపోయిన చిన్నారి నవ్యశ్రీ కి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది* మానవత దృక్పథంతో చిన్నారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని ధైర్యాన్ని కల్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కొత్తూరు చంద్రన్న, యు రమేష్ బాబు, ఎరన్ పల్లి శ్రీనివాస్, మాసాని వెంకటయ్య, వాహబ్, తోలు వెంకటయ్య, డప్పు శ్రీనివాస్, సూర్య నాయక్, రహీం భాయ్, జి అశోక్, వసీం,మహేష్, మొల్సప్, వాయిధ్ తదితరులు పాల్గొన్నారు.