మానవతా దృక్పదంతో దళిత, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో ఆర్తిక సహాయం ప్రజాపాలన కొడంగల్
Published: Tuesday July 12, 2022
ప్రతినిధి జూలై11: తుంకుమెట్లలో తల్లి చనిపోయిన చిన్నారి నవ్యశ్రీ కి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది* మానవత దృక్పథంతో చిన్నారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని ధైర్యాన్ని కల్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కొత్తూరు చంద్రన్న, యు రమేష్ బాబు, ఎరన్ పల్లి శ్రీనివాస్, మాసాని వెంకటయ్య, వాహబ్, తోలు వెంకటయ్య, డప్పు శ్రీనివాస్, సూర్య నాయక్, రహీం భాయ్, జి అశోక్, వసీం,మహేష్, మొల్సప్, వాయిధ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: