డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి కార్పొరేటర్

Published: Saturday April 08, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 7 (ప్రజాపాలన ప్రతినిధి)
 రామంతాపూర్ భగయత్ సాయి కృష్ణ కాలనీ నాలుగో వీధిలో తొమ్మిది లక్షల వ్యయంతో నూతన డ్రైనేజీ పనులకు రామంతాపూర్ డివిజన్ కార్పొరేటర్  బండారు శ్రీవాణి వెంకట్రావుతో కలిసి  ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భగయత్ పరిధిలోని ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని, పనుల్లో నాణ్యత పాటిస్తూ త్వరగా  పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ సంతోష్ కుమార్, డిజిఎం రజినీ కాంత్ రెడ్డి, మేనేజర్ రవీందర్,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, బద్దం భాస్కర్ రెడ్డి, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, బిఆర్ ఎస్ పార్టీ రామంతాపుర్ డివిజన్ అధ్యక్షులు ఎండి ముస్తాక్ కాలనీవాసులు ఎండి రఫిక్, నరసింహ , చారి, అంజి ,గోపాల్ , మౌలానా ,శ్రీను  నరసింహారెడ్డి, అడ్వకేట్ కృష్ణయ్య ,రాములు,  సబేరా కాలనీ నాయకులు జహంగీర్ తదితరులు పాల్గొ