ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు

Published: Monday October 03, 2022
మేడిపల్లి, అక్టోబర్2 (ప్రజాపాలన ప్రతినిధి)

పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని 11వ డివిజన్ కార్పొరేటర్  మద్ది యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్లోని  బుద్ధ నగర్ కాలనీలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.           ఈ  కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు అశోక్ రెడ్డి, మహేష్, ప్రమోద్ రెడ్డి, ప్రవీణ్, జంగారెడ్డి, నర్సిరెడ్డి,  ప్రభాకర్ రెడ్డి, శ్యాంసుందర్ గుప్తా,  ధనుంజయ గుప్త, యాదిరెడ్డి, గోపాల్ రెడ్డి, సత్తయ్య,  లక్ష్మణ్, వెంకట్ రెడ్డి మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

 
 
 
Attachments area