పట్టణ ప్రగతి ద్వారా మున్సిపాలిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి జిల్లా పరిషత్ చైర్మన్ ల

Published: Friday June 17, 2022
మధిర జూన్ 16 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు మడుపల్లి లో4 వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు  మున్సిపల్ చైర్మన్ మొండితోక లత , వైస్ చైర్మన్ విద్యలత ,కమిషనర్ రమాదేవి , మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తూర్ నాగేశ్వరరావ మున్సిపాలిటీ పరిధిలో మడుపల్లి గ్రామం లో పట్టణ ప్రగతి లో భాగంగా గురువారం నాడు వార్డు మొత్తం నడుచుకుంటూ వార్డ్ లో ఉన్న మొత్తం సమస్యలను అడిగి తెలుసుకున్నారు, డ్రైనేజ్ సమస్యలను, పారిశుధ్య సమస్యలను అడిగి తెలుసుకుని మున్సిపల్ సిబ్బందితో కలిసి చెత్తను శుభ్రం చేశారు ఈ సందర్భంగా లింగాల కమల్ రాజు మాట్లాడుతూ,గతంతో పోల్చుకుంటే మడుపల్లి చాలా అభివృద్ధి పని ఇంకా మిగిలి ఉన్న సమస్యలను కూడా సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
 ఈ కార్యక్రమంలో మధిర మున్సిపాలిటీ పరిధిలో వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మొండితోక జయకర్ ఆత్మ కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు వార్డు కౌన్సిలర్ రజిని శ్రీనివాస్ ఓంకార్ మేడికొండ కిరణ్ జీవి రెడ్డి కపిలవాయి జగన్మోహన్ రావు అప్పారావు చారి కళ్యాణి లక్ష్మి టిఆర్ఎస్ నాయకులు