ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 13ప్రజాపాలన ప్రతినిధి
Published: Monday November 14, 2022
దళితబంధు యూనిట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి*
యాచారం మండలంలోని చింతుల్ల(తులేకుర్దు) గ్రామానికి చెందిన అంకని జంగయ్య గారికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం ద్వారా మంజూరైన బట్టలు షాపును ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రారంభించారు.
Share this on your social network: