ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 13ప్రజాపాలన ప్రతినిధి

Published: Monday November 14, 2022

దళితబంధు యూనిట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి*

యాచారం మండలంలోని చింతుల్ల(తులేకుర్దు) గ్రామానికి చెందిన అంకని జంగయ్య గారికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం ద్వారా మంజూరైన బట్టలు షాపును ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రారంభించారు.