ఆర్కె ఫౌండేషన్ అనాధ ఆశ్రమానికి బియ్యం సరుకులు వితరణ

Published: Friday October 29, 2021
మధిర అక్టోబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి : ఈరోజు మధిరలోఅనాథలను అక్కున చేర్చుకుని.. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న. ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంవారికి.. ప్రముఖ వ్యాపారవేత్త. సామాజిక సేవకులు పుల్ల ఖండం చంద్రశేఖర్ ద్వితీయ కుమారుడు శ్రీరామ్ usa గారికి ద్వితీయ కుమారుడు జన్మించిన సందర్భంగా పేదలకు మతిస్థిమితం లేని వారికి 50 కేజీల బియ్యం సరుకులు నూనె పండ్లు మధిర రెస్క్యూ టీం చైర్మన్ దోర్నాల రామకృష్ణకు అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మధిరటౌన్ ట్రైనీఎస్సైషేక్ షకిర్.రిటైర్డ్ ఎంపీడీవో మాధవ రపు నాగేశ్వరరావు. కొల్ల శ్రీనివాస రావు. వుట్ల రమణ కొణతం వెంకటేశ్వర రావు రమేష్ గోపి తదితరులు పాల్గొన్నారు.