దోమమండలంలో 13కరోనా పాజిటివ్ కేసులు నమోదు

Published: Friday May 21, 2021
పరిగి, 20 మే, ప్రజాపాలన ప్రతినిధి : దోమ మండల కేంద్రం తో పాటు మండల పరిధిలోని పలు గ్రామాలకు సంబంధించిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 53మందికి పరీక్షలు నిర్వహిచగా ఇందులో  దోమ  3.బొంపల్లి 3.ఉటుపల్లి 1.రాకొండ 1.కిష్టాపూర్ 1.పోతిరెడ్డిపల్లి 1.బట్ల సందరం 1.బుధులపూర్ 1 మోత్కూర్ 1మొత్తం 13మందికి  కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రాథమిక వైద్యాధికారి డా,మునీఫ్ వెల్లడిచారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ అత్యవసరమైతే తప్పబయటికి రాకూడదని అన్నారు  సామాజిక దూరం పాటించి ప్రతి ఒక్కరుమాస్కులు ధరించి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనిసూచించారు.