దోమమండలంలో 13కరోనా పాజిటివ్ కేసులు నమోదు
Published: Friday May 21, 2021
పరిగి, 20 మే, ప్రజాపాలన ప్రతినిధి : దోమ మండల కేంద్రం తో పాటు మండల పరిధిలోని పలు గ్రామాలకు సంబంధించిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 53మందికి పరీక్షలు నిర్వహిచగా ఇందులో దోమ 3.బొంపల్లి 3.ఉటుపల్లి 1.రాకొండ 1.కిష్టాపూర్ 1.పోతిరెడ్డిపల్లి 1.బట్ల సందరం 1.బుధులపూర్ 1 మోత్కూర్ 1మొత్తం 13మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రాథమిక వైద్యాధికారి డా,మునీఫ్ వెల్లడిచారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ అత్యవసరమైతే తప్పబయటికి రాకూడదని అన్నారు సామాజిక దూరం పాటించి ప్రతి ఒక్కరుమాస్కులు ధరించి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనిసూచించారు.
Share this on your social network: