పుల్లిగొండ్ల రంగారావు జ్ఞాపకార్థం డ్రి ఫ్రిజ్ గ్రామ పంచాయతీకి బహుకరణ..
Published: Monday April 25, 2022
పాలేరు ఏప్రిల్ 24 ప్రజాపాలన ప్రతినిధి నేలకొండపల్లి కొత్త కొత్తూరు గ్రామ పంచాయతీకి డిఫ్రిజ్ ను ఇచ్చిన దాతలు పుల్లిగొండ్ల రంగారావు టీచర్ గారి జ్ఞాపకార్ధంగా కుమారులు పులిగోండ్ల రమేష్, సురేష్, గ్రామ సర్పంచ్ రాధాకృష్ణకు అందజేశారు డిఫ్రిజ్ విలువ సుమారు 71000రు ఈ కార్యక్రమంలో వేన్నుపూసల సీతారాములు, నారాగాని వెంకట రామారావు, నాదిల బ్రహ్మం గ్రామ వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: